నజరయ్య మతం

చిత్రం
నూతన మతతత్వ సిద్ధాంతాలతో కూడిన 'నజరయ్య మతం' రెండు వందల ఏళ్ల క్రితం నాటిది. ఆనాటి కాలంలో అణగారిన వర్గాలను ఆకర్షించిన మతాల్లో నజరయ్య మతం ఒకటి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని త్రిపురాంతకం, నరసరావుపేట, బాపట్ల వంటి కొన్ని ప్రాంతాలకే ఈ మతం పరిమితం కావడంతో కొద్ది కాలంలోనే నజరయ్య మత సిద్ధాంత భావనలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఆనాటి సమాజంలోని అణగారిన వర్గాల ప్రజలు ప్రత్యామ్నాయ మతాల వైపు చూస్తున్న కాలంలో నజరయ్య మతం వారికి కొంత ఊరటనిచ్చింది. 1890కి ముందు ఒంగోలు కేంద్రంగా నడిచిన మిషనరీలో ఎమ్మా రోషాంబు క్లౌ ఉన్నారు. ఆమె గొప్ప పరిశోధకురాలు. రాయల్ ఏషియాటిక్ సొసైటీ సభ్యురాలు. ఆ రోజుల్లోనే స్త్రీల హక్కులు, సమస్యల గురించి పుస్తకాలు రాశారు. ఆమె రాసిన ' While Sewing Sandals or Tales of a Telugu Pariah Tribe ' అనే పుస్తకం 1899లో ప్రచురితమైంది. ఈ పుస్తకాన్ని "చెప్పులు కుడుతూ కుడుతూ" అనే పేరుతో వివిన మూర్తి 2009లో తెలుగులో అనువదించారు. ఎమ్మా రోషాంబు క్లౌ ఆనాటి అనగారిన వర్గాల ప్రజలతో కలిసి జీవిస్తూ వారి జీవన, సాంస్కృతిక పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో

2012 డి.ఎల్. తెలుగు ప్రశ్నాపత్రం


ప్ర
భుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల ఉద్యోగాల భర్తీకి 2011 డిసెంబర్ లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ (43/2011) జారీ చేసింది. తెలుగు విభాగంలోని 27 ఖాళీలకు  2012లో జరిగిన పరీక్షా పత్రం...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మన విను' కొండ పండుగ '

జె.ఎల్. నోటిఫికేషన్ ( లిమిటెడ్ రిక్రూట్మెంట్ ) విడుదల

నెట్ తెలుగులో నేనెలా అర్హత సాధించానంటే..

డిసెంబర్ 18 నుంచి స్క్రీనింగ్ పరీక్షలు

తెలుగు లెక్చరర్ 16 ఖాళీలకు ఆర్జీయూకేటి నోటిఫికేషన్

పార్ట్ టైమ్ పీహెచ్.డి

తెలుగు లెక్చరర్ (డీ.ఎల్) సాధించాలంటే..

అసిస్టెంట్ ప్రొఫెసర్, దరఖాస్తు చేయడం ఎలా

తెలుగు ప్రశ్నా పత్రం, 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (2017) స్క్రీనింగ్ టెస్ట్